ధవళ రాజ్యంలో వ్యాపించిన
ఒక విచిత్రమైన అంధత్వ వ్యాధిని
నివారించేందుకు ‘వింత జలం’
సంపాదించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.
ఎంతోమంది ప్రయత్నించినా విఫలమవుతారు.
అయితే శేఖరుడు అనే యువకుడు
పలు సాహసాలు చేసి,
వరుణాచలం నుండి
‘వింత జలం’ను సంపాదించి
ప్రజలను రక్షిస్తాడు.
కృషి, పట్టుదల, ధైర్యం ఉంటే
ఏదైనా సాధించవచ్చనే
గొప్ప సందేశాన్ని ఈ కథ
పిల్లలకు అందిస్తుంది.
ఈ పుస్తకంలోని కథలు
చిన్న నిడివిలో ఎక్కువ భావాన్ని
అందిస్తూ పిల్లలలో
మంచి అలవాట్లు,
సృజనాత్మకత మరియు
విలువలను పెంపొందిస్తాయి.
అద్భుతాలు, సాహసం మరియు
కథాంతంలో విజయం పిల్లలను
ఆసక్తిగా చదివించేలా చేస్తాయి.
పుస్తక కాపీల కొరకు
సంప్రదించవలసిన వారు:
✉️ umamaheshnaram@gmail.com